మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,యంగ్ అండ్ డైనమిక్ లీడర్, కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ సందర్భంగా ఆ భద్రాద్రి రాముని ఆశీస్సులు ఎల్లప్పుడు మంత్రి కేటీఆర్ కు ఉండాలని అని దేవుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,వైస్ ఎంపీపీ కె.వి.రావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసలు,బాబురావు,సమ్మక్క,సరిత,రమ్య,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక.ప్రసాద్,సర్పంచ్ లు, బొగ్గం రజిత,కొమరం జంపేశ్వరి,కాయం,కారం ముత్తయ్య,టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, టౌన్ అధ్యక్షుడు అడపా. అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, పినపాక నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టౌన్ యువజన అధ్యక్షులు రుద్రవెంకట్,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: