మన్యం టీవీ పాల్వంచ :-
కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రజలకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ ల అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించడం జరిగింది
ముక్తేవి ట్రస్ట్ చైర్మన్ ముక్తేవి గిరీష్, సెక్రటరీ మంత్రి రగడ రవితేజ , జాయింట్ సెక్రెటరీ నవీన్ సభ్యులు మణికంఠ ,వీరన్న , క్రాంతి, సాయి, మాన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలోని *డాక్టర్ నాగరాజు, డాక్టర్ ఉదయ్, డాక్టర్ విజయలక్ష్మి , డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ శంకర్ నాయక్ , డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ , బాబు రావు, డాక్టర్ ముక్కంటి ఈశ్వర రావు, డాక్టర్ అరికాళ్ళ భాస్కర్, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ యుగంధర్, డాక్టర్ విజయేందర్, డాక్టర్ రాకేష్, మెడికేర్ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ లలిత , కృష్ణ *
పాల్వంచలోని,
డాక్టర్ కిరణ్, డాక్టర్ యుగంధర్ రెడ్డి, సుకృత ,డాక్టర్ సుధాకర్, డాక్టర్ నిమ్మకాయల బాలయ్య, తదితరులకు సన్మానం చేయడం జరిగింది,
డాక్టర్ లందరికీ పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇస్తూ, శాలువాతో సత్కరించడం జరిగినది.
కరోన విపత్కర పరిస్థితుల్లో, తమ ప్రాణాలను పణంగా పెట్టి, వైద్య సేవలు అందించిన ప్రతి ఒక్క వైద్యులకి, ముక్తేవి ట్రస్ట్ తరపున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
Post A Comment: