చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన మణుగూరు సింగరేణి జీఎం రమేష్
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి లోని విపిఆర్ ఓబీ కంపెనీలో ఇటీవల మృతి చెందిన సత్యనారాయణ కుటుంబానికి శనివారం రూ. 31 లక్షల రూపాయల నష్ట పరిహారం చెక్కుని సింగరేణి మణుగూరు ఏరియా జిఎం జె.రమేష్ అందజేశారు.ఈ కార్యక్రమం లో టిబిజికెఎస్ సంఘం నాయకులు వుకంటి.ప్రభాకర్ రావు, శ్రీనివాస రావు,రమేష్ లతో పాటు సింగరేణి ఉన్నత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: