*సర్పంచ్ బాడిశ మహేష్
మన్యం మనగడ,పినపాక:
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో పల్లె ప్రగతి 3వ రోజు ముమ్మరంగా కొనసాగాయి .సందు వీధిలో బ్లీచింగ్ చల్లించడం కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి ఆవరణంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తీయడం, మరియు మొక్కలకు పాదులు తీయించడం నీటి గుంతలు జెసిబి సాయంతో నీటిని తొలగించడం జరిగినది జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ తెలిపారు. ఈసీ రామారావు కారోబార్ నరసింహారావు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: