మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తో గూడెం గ్రామ పంచాయతీక
గోపాల్రావుపేట గ్రామానికి చెందిన బొలిశెట్టి వెంకటేశ్వర్లు(55) శుక్రవారం మృతి చెందాడు.ఆయన గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు కాగా తన అంత్యక్రియలు భద్రాచలంలో జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బొలిశెట్టి వెంకటేశ్వర్లు పినపాక వార్డ్ 2 డైరెక్టర్ గా టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. బొలిశెట్టి అకాల మృతి పట్ల
విప్ రేగా కాంతారావు, పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ డాక్టర్ వర్మ, పాలకమండలి కార్యవర్గంప్రగాఢ సానుభూతి తెలిపారు .
Post A Comment: