మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 19:- సోమవారంనాడు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు లో స్థానిక అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు తల్లిదండ్రులకు కేంద్రంలో పోషకఆహారలు పంపిణీ చేశారు. ఈ విధంగా వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి మాట్లాడుతూ గర్భిణీ తల్లులు మంచి పోషక ఆహారలు తీసుకోవాలి దానివలన వారి ఆరోగ్య స్థితి బాగుంటుంది అని అన్నారు. దేశంలో ఏవిధమైన విపత్కర పరిస్థితులు ఉన్నాయో గమనించి మేలుగుకోవలని అదేవిధంగా రానున్న రొజ్జులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతునటువంటి 3వ వేవ్ కరోనా ని సమర్ధవంతంగా ఎదురుకోవాలి అంటే వార్డులో ప్రతి ఒక్కరు సహకరించాలి అని అన్నారు. అదేవిధంగా పిల్లల వారి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, అంగన్వాడి టీచర్ శివకుమారి, ఆయాలు, మరియు గర్భిణీ స్త్రీలు, మరియు కమిటీ సభ్యులు పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: