మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో శుక్రవారం ఏ ఎస్పీ శబరిష్ ఐపీఎస్ ద్వి చక్ర వాహనంపై తిరుగుతూ,అనవసరంగా బయటికి వచ్చి,లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి,వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.లాక్ డౌన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని,లేనిచో కేసులు నమోదు చేస్తాము అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో సిఐ భాను ప్రకాష్,ఎస్సై లు నరేష్, పురుషోత్తం,సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: