మన్యం మనుగడ, మణుగూరు:
టీ పీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ రోజు పినపాక నియోజకవర్గం మణుగూరు మండల కార్యాలయం లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కరొనా వ్యాధి గ్రస్థులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్, మణుగూరు మండల అధ్యక్షులు గురిజాల గోపి,మణుగూరు టౌన్ అధ్యక్షులు పీరినాకి నవీన్, ఎస్.టి సెల్ అధ్యక్షులు కొమరం రామ్మూర్తి,బి.సీ సెల్ అధ్యక్షులు కొడం సాంబశివరావు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే.అలీ, నాయకులు నూరుద్దీన్, షరీఫ్, మహిళా నాయకురాలు షబానా, యువజన నాయకులు మధు ,వేణు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: