మన్యం మనుగడ,అశ్వాపురం:
అశ్వాపురం గ్రామానికి చెందిన కోయ్యల కొమురయ్య రమణమ్మ వృద్ధ దంపతులు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిసుకున్న మణుగూరుకు చెందిన జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ స్పందించి 10,000 రూపాయల నగదు మరియు 50 కిలోల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అశ్వాపురం సిఐ సట్లా రాజు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ గూడూరుకృష్ణారెడ్డి, సభ్యులు లోకాల సురేష్, కృష్ణంరాజు, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, మందలపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: