మన్యం టీవీ : ఇల్లందు
ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుట్టకిందగుంపు గ్రామంలో కరోనా బాధితులకు ఆదివాసీ హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ ఎట్టి రజిత గారి చేతుల మీదగా 21 మందికి చికెన్, పండ్లు, పాలు, గుడ్లు, కూరగాయలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎట్టి రజిత గారు ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు కోశాధికారి ఉండం నాగేందర్ రావు గ్రామస్తులు ఉండం అశోక్ కుమార్, ఉండం నవీన్ కుమార్, స్థానిక ఆశా వర్కర్ ఉండం ఉమారాణి, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: