CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిత్యావసర సరుకులు పంపిణీ..

Share it:

 


మన్యం మనుగడ, దుమ్ముగూడెం:దుమ్ముగూడెం మండలం పర్ణశాల పంచాయతీ ఎల్ యన్  రావు పేట గ్రామంలో జడ్ పి టి సి  తెల్లం సీతమ్మ యం పి పి రేసులక్మి గారి ఆధ్యర్యంలో కరోన బాతితులకు నిత్యావసర వస్తువులు అందజేశారు ఈకార్యక్రమంలో మండల trs పార్టి అథ్యక్ష్యుడు అన్నె సత్యాలు పర్ణశాల వార్టు మెంబల్లు కటెం నారాయణ అప్పన సుధాకర్ మరియు యం పి టి సి తెల్లం భీమరాజు గ్రామ పార్టీ నాయకులు ముక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: