మన్యం టీవీ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రానికి చెందిన మాజీ బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కోలేటి భవాని శంకర్ కు ఇటీవలే పుత్ర వియోగం జరిగింది .ఆయన కుమారుడు కొల్లేటి రాజా కరోనా బారినపడి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు ఈరోజు భవాని శంకర్ ను పరామర్శించిన ధైర్యం చెప్పారు .రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
Post A Comment: