మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని ఒడ్డుగూడెం గ్రామ సమీపంలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల భారీ వర్షం కురిసింది. కురిసిన భారీ వర్షంతో పొలంలో భారీగా వరద నీరు వచ్చి చేరటంతో చెరువును తలపిస్తున్నాయి. దీంతో ఇంత భారీ వర్షం కురవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: