పాస్టర్ ఎల్లేష్ గౌడ్
మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం,మంగపేట, కన్నాయిగూడెం,వెంకటాపురం మండలాలలో బుధవారం పాస్టర్ ఎల్లేష్ గౌడ్ సిఎస్ఐ చర్చ్ బోర్ నర్సాపూర్ కమలాపూర్ మెషిన్ ఆధ్వర్యంలో 30000 వేల విలువగల నిత్యావసర సరుకులను 25 మంది పేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఐజాక్, సత్య ఎనమల,జగన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: