మన్యం టీవీ : ఇల్లందు
ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెం గ్రామంలో ఇటీవల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య గారిని వారి స్వగృహం నందు కలిసి పరామర్శించిన ఐ.ఎఫ్.టి.యు వారి ఆరోగ్య పరిస్థితి ఇవివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వం సభ్యులు ఆర్ మధుసూదన్ రెడ్డి, డి ప్రసాద్, ఎన్ సంజీవ్ కుమార్, ఎస్.కె యాకూబ్ షావలి, గోనెల రమేష్, పెద్ద బోయిన సతీష్, మల్లెల వెంకటేశ్వర్లు, పాయం వెంకన్న, బి మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: