మన్యం టీవీ చర్ల:
ఈ రోజు చర్ల ఎంపీడీఓ శంకర్ అధ్యక్షత న ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని ప్రజా ప్రతినిధులకు మరియు గ్రామ కార్యదర్సులకు సీజనల్ వ్యాధుల పై సన్నాయక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ
వర్షా కాలం వచ్చే వ్యాధులు,నివారణ చర్యలు గురించి,
దోమల నివారణ చర్యలు,
దోమల మందు మొదటి విడత పిచికారీ,దోమతెరల పంపిణీ,రాపిడ్ ఫీవర్ సర్వే, ఫ్రైడే,డ్రైడే ,సురక్షిత త్రాగునీరు, ఆహారం వేడిగా తినాలి అని ,
కరోనా ఐసో లేషన్ సెంటర్ ను వియోగించుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీఓ నారాయణ ,డీపీఎంఓ సత్యనారాయణ, వైద్య అధికారులు నర్సులు ఆశ వర్కర్లు ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: