CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీజనల్ వ్యాధుల నివారణ కొరకు సదస్సు,చర్ల

Share it:

 



మన్యం టీవీ చర్ల:


ఈ రోజు చర్ల ఎంపీడీఓ శంకర్ అధ్యక్షత న ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని ప్రజా ప్రతినిధులకు మరియు గ్రామ కార్యదర్సులకు సీజనల్ వ్యాధుల పై సన్నాయక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ 

వర్షా కాలం వచ్చే వ్యాధులు,నివారణ చర్యలు గురించి, 

దోమల నివారణ చర్యలు,

దోమల మందు మొదటి విడత పిచికారీ,దోమతెరల పంపిణీ,రాపిడ్ ఫీవర్ సర్వే, ఫ్రైడే,డ్రైడే ,సురక్షిత త్రాగునీరు, ఆహారం వేడిగా తినాలి అని ,

కరోనా ఐసో లేషన్ సెంటర్ ను వియోగించుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ఎంపీఓ నారాయణ ,డీపీఎంఓ సత్యనారాయణ, వైద్య అధికారులు నర్సులు ఆశ వర్కర్లు ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: