రేగా యూత్ అధ్యక్షుడు సయ్యద్ అజ్జు
గుండాల (మన్యం టీవీ) కరోనా బాధితులకు రేగా గుండాల మండలం యూత్ అధ్యక్షుడు సయ్యద్ అజ్జు భోజనాన్ని అందజేశారు. శనివారం మధ్యాహ్నం కోడుగుడ్డు తో కూడిన భోజనం రాత్రి చికెన్ తో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేశారు. కరోనా బాధితుల కోసం మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాతలు కరోనా బాధితులకు నిత్యం భోజనాన్ని అందజేస్తూ వారికి మనోధైర్యాన్ని నింపుతున్నారు
Post A Comment: