మన్యం మనుగడ డెస్క్:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మృతి*
సిద్దారం గ్రామం లోని ఓ బెల్ట్ షాప్ లో నిన్న మధ్యాహ్నం మద్యం సేవించిన కేశవ రావు, వీరయ్య, శ్రీను అనే ముగ్గురు వ్యక్తులు, మద్యం తాగిన అనంతరం కేశవరావు, వీరయ్యలకు తీవ్ర అస్వస్థత*
ఖమ్మం తరలించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మృతి. వారితో పాటు మద్యం సేవించిన శ్రీను అనే వ్యక్తి పరిస్థితి విషమం.
కల్తీ మద్యo కారణంగానే ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపణ.
Post A Comment: