CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బెల్ట్ షాపులో కల్తీ మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Share it:

 


మన్యం మనుగడ డెస్క్:

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మృతి*

సిద్దారం గ్రామం లోని ఓ బెల్ట్ షాప్ లో నిన్న మధ్యాహ్నం మద్యం సేవించిన కేశవ రావు, వీరయ్య, శ్రీను అనే ముగ్గురు వ్యక్తులు, మద్యం తాగిన అనంతరం కేశవరావు, వీరయ్యలకు తీవ్ర అస్వస్థత*

ఖమ్మం తరలించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మృతి. వారితో పాటు మద్యం సేవించిన శ్రీను అనే వ్యక్తి పరిస్థితి విషమం.

కల్తీ మద్యo కారణంగానే ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపణ.

Share it:

TELANGANA

Post A Comment: