మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన శ్యామల శ్రీకాంత్ అనె యువకుడు మూడేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. లేవలేని స్థితిలో, ఇంటిపట్టునే ఉంటున్నా శ్రీకాంత్ కుటుంబానికి సబ్ రిజిస్టర్ తస్లీమా ఆదేశాల మేరకు శ్రీకాంత్ కుటుంబానికి 80 కేజీల బియ్యం రెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్వర్ ఫౌండేషన్ సభ్యుడు పూనెం సాయితేజ్ తుర్సా చంటి ధనలక్మి రాణిరుద్రమదేవి మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: