మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం మాట్లాడుతూ భారత దేశంలో 29 రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది అన్నారు.ఉద్యమ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి,సంక్షేమ రంగాల్లో దేశానికి,రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉందన్నారు.అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి,వైస్ ఎంపీపీ కె.వి.రావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసలు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు,ఉప సర్పంచ్లు,పుచ్చకాయల శంకర్,మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, టౌన్ అధ్యక్షుడు అడపా అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, పినపాక నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టౌన్ యువజన అధ్యక్షులు రుద్రవెంకట్,టిఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి,శ్రీను,ముద్దంగుల కృష్ణ, తంత్రపల్లి కృష్ణ,నైనారపు. నాగేశ్వరరావు,హరిప్రసాద్, గణేష్,యువజన నాయకులు శ్యామ్ సుందర్,మారోజు.రమేష్,బొశెట్టి రవి ప్రసాద్,తాత రమణ,గుర్రం సృజన్, సురేందర్,టిఆరేస్వి నాయకులు రాహుల్,సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: