CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాక్టర్ వెనుకభాగం వైపుకు ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి,చర్ల

Share it:

 



మన్యం టీవీ చర్ల:

కలివేరు బట్టి గూడెం ( రజబ్ అలీ) కాలనీకి చెందిన చెందిన మడకం జోగయ్య (45సం) ఇంటిదగ్గర నుండి బయలుదేరి ఆర్.కొత్తగూడెం గ్రామం లో కారం మిల్లుకు వస్తుండగా, కుదునూరు నుండి బయలుదేరిన పంచాయతీ ట్రాక్టర్ ని వెనుక భాగంలో లో ద్విచక్ర వాహనం తో ఢీ కొట్టగా  మడకం జోగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనంపై అతని చిన్నా కుమారుడు మడకం సమ్మయ్య కీ స్వల్ప గాయాలు కాగా బాబుని హుటాహుటిన సత్యనారాయణ వైద్యశాలకు తీసుకువెళ్లారు.

Share it:

TELANGANA

Post A Comment: