CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధి పనులను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి రమాదేవి

Share it:

 


మన్యం టీవీ, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం  లో ఈరోజు కన్నాయిగూడెం గ్రామపంచాయతీ నందు మండల ప్రత్యేక అధికారి DTWO రమాదేవి పల్లె ప్రగతి తదితర అభివృద్ధి పనులను  తనిఖీ చేసి పరిశీలించారు. కరోనామహమ్మారి విలయ తాండవం చేసిన నేపథ్యంలో నేపథ్యంలో మండల అధికారులకు కరోనా నియంత్రణ పై తగు సూచనలు ఇవ్వడం జరిగింది. కన్నాయిగూడెం పంచాయతీ ఏర్పాటు చేసినారు వర్మి కంపోస్టు యార్డ్ ను పరిశీలించారు .ఈ సందర్భంగా పంచాయతీ పాలకవర్గాన్ని, సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: