రూ.1.94.500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని మున్సిపాలిటీ పరిధి లో, సుందరయ్య నగర్,పైలెట్ కాలనీ ఏరియా,కాళీ మాత ఏరియా,రాజుపేట,శివ లింగాపురం,గాంధీ బొమ్మ సెంటర్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమం కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడానికి, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.1.94.500/- చెక్కులను మొత్తం 7 మంది బాధితులకు చెక్కులను వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు కు చెక్కులను అందజేసిన జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు,టౌన్ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీను,ముద్దంగుల.కృష్ణ, హరిప్రసాద్,వేముల.లక్ష్మయ్య,రామకోటి,తాత రమణ,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: