మన్యం టీవీ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పొట్లపల్లి గ్రామం లో కరోనా తో బాధపడుతున్న గ్రామీణ వైద్యుడు మ కే. సంజీవ ,గ్రామీణ వైద్యులు కుటుంబానికి తోటి మిత్రులు నిత్యావసర సరుకులు వితరణ గా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో లాజరస్, సత్యం, శ్రీరామ్ గ శివశంకర్ , రాంబాబు గారు, శ్యామల సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: