👉ఇంచార్జి కలెక్టర్ అనుదీప్
మన్యం టీవీ కొత్తగూడెం:-
3వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించనున్న గోదావరి వరదల సన్నాహక సమావేశానికి అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రాణాళికలతో నిర్దేశించిన సమయానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
Post A Comment: