మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
సిపియం ఆద్వర్యంలో బండారు చందర్రావు ట్రస్టు నిర్వహిస్తున్న కరోన ఐషోలేషన్ సెంటర్ నిర్వహిస్తున్న తీరు చాల బాగుంది.రోగులకు అవసరైన పౌష్టిక ఆహారం అందించటంతో పాటు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు.కరోనా పై పోరులో ముందు భాగాన వుండి ప్రజలకు సేవచేస్తున్న ట్రస్టు నిర్వహాకులు సిపియం ను అభినందిస్తూ వినయ్ ,లక్ష్మణ్ ,రాము ముగ్గురు విుత్రులు .ఐషోలేషన్ సెంటర్ కు 5000/- విరాళం అందజేశారు.ఈవిరాళాన్ని బండారు చందర్రావు ట్రస్టు నిర్వహాకులు బండారు శరత్ బాబు కి అందజేశారు. ఎట్టపాక పట్మండలం చోడవరానికి చెందిన మా సోదరుడు శివకరోనాతో మరనించాడని తీవ్రమైన దుఖంలో వుంటే సిపియం నాయకులు బి సి ఆర్ ట్రస్టుతరుపున అంత్యక్రియలుచేశారని వినమ్ గుర్తుచేశారు. ,చుట్దు పక్కల గ్రామాల కరోనా పేషంట్లు బి సి ఆర్ ట్రస్టు ఐషో లేషన్ సెంటర్ సేవలు ఎంతగానో ఉపయెాగ పడుతున్నాయని అన్నారు..ఈసెంటర్ నిర్వహాణ ,ఏర్పాట్లు,ఇక్కడి వసతులు,ఇక్కడ ఇస్తున్న ఆహారం ఇంట్లోకూడా పొందలేమని ఇక్కడికి వస్తే త్వరగా కరోనా నుండి కోలకునే అవకాశాలు చాలఎక్కువ శాతంవుంటుందని అన్నారు.పేద మద్యతరగతి కరోనా పేషంట్లకు కుంటుంబంలో వుండే ఇబ్బందులను దృష్టిలో వుంచికుని ఈకేంద్రాన్ని నిర్వహిస్తున్నామని ఈసేవలను సద్వినియెాగం చేసుకోవాలని సిపియం నాయకులు బండారుచందర్రావుట్రస్టు నిర్వహకులు బండారు శరత్ బాబుకోరారు. కోరారు.ట్రస్టుకు అండగా నిలుస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టునిర్వహకులు గడ్డం స్వావిు, లీలావతి ,డి.లక్ష్మి జ్యోతి,రాజేశ్వరి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: