CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సుజాతనగర్ లో మరణించిన వివిధ పార్టీలకు చెందిన నాయకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వనమా

Share it:

 


మన్యం టీవీ, సుజాత నగర్:

సుజాతనగర్ లో గత కొద్ది రోజుల కిందట మరణించిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చింతలపూడి వెంకయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలు నాగభూషణం స్వగృహాలకి వెళ్లి, వారి చిత్రపటాలకి పూలమాలవేసి, ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు.

 వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ బత్తుల వీరయ్య, ఎంపిపి లు భూక్యా విజయలక్ష్మి, బాదావత్ శాంతి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడ హరి టిఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, గాజుల సీతారామయ్య, తులసి రెడ్డి, తాళ్లూరి పాపారావు, తాళ్లూరి ధర్మారావు, శోభన్, వార్డు నెంబర్ నరసింహారావు, సంకుబపన అనుదీప్, శ్రీకాంత్, మండే శీను, లక్ష్మయ్య మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: