మన్యం టివి:ములకలపల్లి మండలం: మంతెన సతీష్ పుట్టినరోజు సందర్బంగా రక్షణ సేవ సమితి అద్వర్యం లో
జగన్నాథపురం పంచాయతీలో
కరోనా బారిన పడిన చిన్నారులకు బ్రేడ్,ఫ్రూట్స్, బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు హరికృష్ణ మరియు సభ్యులు:సుధాకర్, వినీత్, శేషు,ప్రవీణ్, సతీష్ ,మహేష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: