మన్యం టీవీ ఏటూరు నాగారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రము లోని ఏజెన్సీ దళితుల సేవా సంఘం సమావేశం జిల్లా కార్యదర్శి జగజంపుల సమ్మయ్య ఆధ్వర్యంలో జరగగా ముఖ్యధితిగా రాష్ట్ర అధ్యక్షుడు తిపనపల్లి సుదర్శన్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు ఇస్తనన మూడు ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో వేల ఎకరాల అసెండ్ భూమి ఉందని ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద దళితులకు పంచలని రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అనంతరం తాడ్వాయి మండల ఏడిఎస్ఎస్ నూతన కన్వీనర్ గా ఎల్ పి వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ఏజెన్సీ దళితుల సేవా సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ పరికీ శ్రీనివాస్,ఎల్ పి వెంకటేష్ ఎల్ పి,అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: