CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి పర్యటన

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురంమండల పరిధిలోని మొండికుంట లో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి పర్యటించారు. మొండికుంట గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం,  స్మశాన వాటిక, డంపింగ్ యార్డు,  నర్సరీ పనులను ఆమె  పరిశీలించారు. పనులపై డిప్యూటీ సీఈఓ సంతృప్తి వ్యక్తం  చేశారు. ఈ  కార్యక్రమంలోసర్పంచ్ మర్రి  మల్లారెడ్డి,  ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతి సెక్రటరీ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: