CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు.

Share it:

 



 మన్యం టీవీ,దమ్మపేట.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు చొరవతో మంజూరైన ముఖ్యమంత్రి సహయనిది చెక్కులను ఈరోజు దమ్మపేట ఎంపిడిఓ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు అశ్వారావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్,దమ్మపేట ప్రెసిడెంట్ ఉయ్యాల వెంకటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదినారాయణ, మరియు దమ్మపేట మండల్ టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: