మన్యం టీవీ కరకగూడెం : కరోనా కష్టకాలంలో కూడా పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా ఇస్తుందని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని మోతె గ్రామానికి చెందిన టి.మధు ఇంటికి వెళ్ళి 30,500 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,ఆత్మ కమిటి డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,పార్టీ నాయకులు యలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,చిట్టి సతీష్ రేగా సత్యనారాయణ,కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: