మన్యం మనగడ, భద్రాచలంటౌన్:
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డిని, ఉపాధ్యక్షులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు,భద్రాచలం శాసనసభ్యులు పొదె౦ వీరయ్య నియమించడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలొ కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్ ,భద్రాచల మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంధం శ్రీనివాస్ గౌడ్ ,బలుసు సతీష్ కుమార్ గారు, రేపురి జైరాజ్ , అడబాల వెంకటేశ్వరరావు ,రేపాక పూర్ణగారు, సత్యలింగం గారు, కోణాల జయరాజ్ గారు. యూత్ కాంగ్రెస్ నాయకులు రాఘం సుధాకర్ ,మాగాపు రాజు ,సరేళ్ళ వెంకటేష్ ,నిట్ట రాజు,మణికంఠ,హేమంత్ సాయి,వంశీ, షరీఫ్, హర్షద్,హరి,టింకు, గాంధీ,బాబా,రవి,పాష తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: