చండ్రుగొండ,మన్యం మనుగడ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రమణయ్య మాదిగ వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని చండ్రుగొండ మండలంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణ గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు దేశంలో ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మాదిగ పల్లి లో జండా ఆవిష్కరణ జరగాలని అదేవిధంగా గ్రామ కమిటీలు మరియు మండల కమిటీలు పూర్తిస్థాయిలో నిర్మాణం జరగాలని అదేవిధంగా అనుబంధ సంఘాలను మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు వికలాంగుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం సంఘాలతో రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు 2023 మహాజన సోషలిస్టు పార్టీ పార్టీని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలకు దీటుగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు ఈ సమావేశంలో గద్దల విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాపల మడుగు వెంకటేశ్వర్లు మాదిగ చెంగల గురునాథం మాదిగ అలవాల రాజా మాదిగ విస్సంపల్లి కృష్ణ మాదిగ నల్లగట్ల వెంకన్న మాదిగ కొప్పుల తిరుపతి మాదిగ వల్లే పోగు వెంకటేశ్వర్లు మాదిగ మహిళా అధ్యక్షురాలు గుర్రం నాగమణి గారు బోయిన వెంకటేశ్వర్లు మాదిగ రెడ్డి బోయిన సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చండ్రుగొండ ఉష వాణి మరియు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: