మన్యం టీవీ ఏటూరు నాగారం ఏటూరు నాగారం మండల కేంద్రములోని 10, వార్డుకు చెందిన సందడి సూర్యనారాయణ (CMRF) ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ,,39,500/-ల, చెక్కను ములుగు జిల్లా తెరాస నాయకులు కాకుల మర్రి లక్ష్మీ నరసింహారావు ( లక్ష్మణ్ బాబు) ఆధ్వర్యంలో చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పర్వతాల భరత్, ఏటూరునాగారం తెరాస పార్టీ టౌన్ అధ్యక్షులు బట్టు కొమరయ్య, ఏటూరు నాగారం శివాలయం గుడి చైర్మన్ తాడురి రఘు, ఏటూరునాగారం బీసీ సంఘం మండల అధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు గౌడ్, పర్వతాల ఎల్లయ్య,ఎర్రళ్ల సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: