ఎంపీపీ ముత్తినేని సుజాత
మన్యం మనుగడ, అశ్వాపురం:
ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతా రావు ఆదేశాల మేరకు ఈ రోజు అశ్వాపురం మండల పరిధిలోని మనుబోతులగూడెం,ఎలకలగూడెం,గొందిగూడెం కొత్తూరు,గొందిగూడెం,గ్రామపంచాయితీల్లో జరిగే పల్లెప్రగతి,డంపింగ్ యార్డ్,స్మశానవాటిక నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,సర్పంచులు ఎనిక స్వరూప,కలెటి నర్షింహరావు,పర్షిక సూరిబాబు,పాయం భద్రమ్మ సెక్రెటరి నాగేశ్వరరావు,శోభన్,మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్,ఎంపీటీసీలు కొమరం చిట్టెమ్మ,ఎనిక రవి,మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్,ఉపసర్పంచు రాంప్రసాద్,అశ్వాపురం సొసైటీ డైరెక్టర్ బండ్ల జెలేందర్,మాజీ ఎంపీటీసీ పాయం క్రిష్ణకుమారి,తెరాస యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,మందా హుస్సేన్ ఇసంపల్లి పున్నారావు,tmzac నాయకులు దేపంగి వెంకటరమణ,నాయకులు గోపాలక్రిష్ణ, బెజ్జంకి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: