మన్యం టీవీ మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట మండలంలోని గంపోనిగూడెం, మంగపేట సినిమాహాల్ వీధి మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన నిరుపేదకుటుంబాలకు నిత్యవసరసరుకులు దాతలసహకారంతో ఇవ్వడం జరిగింది. ఈ కారిక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య,కళ్లెబోయిన సురేష్, మునిగాల రాకేష్,ఆత్మకూరి సతీష్, మరియు ఆశా వర్కర్లు మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: