మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు విప్ రేగా కాంతారావు అభిమాని కొండ్రు.శ్రీనివాస్ తండ్రి కొండ్రు భద్రయ్య ఇటీవల మరణించారు.విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం వారి ఇంటికి వెళ్లి కొండ్రు.భద్రయ్య చిత్రపటానికి పులా మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు ను పరామర్శించారు.
Post A Comment: