విక్రయిస్త్తున్న వ్యక్తుల పై కేసు నమోదు
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లోని మల్లూరు మరియు నర్సింహాసాగర్ గ్రామాలలో ప్రభుత్వ నిషేధిత గుట్కా మరియు అంబర్ ప్యాకెట్లను విక్రయించడానికి వచ్చిన మణుగూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్దనుండి 13,000/-రూపాయల విలువ గల నిషేధిత అంబర్ ప్యాకెట్ లను మరియు ఒక ఆటోను స్వాదీన పర్చుకొని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగినది అని మంగపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తాహెర్ బాబా తెలియజేయడం జరిగింది.
Post A Comment: