CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా పాజిటివ్ తో భయపడవద్దు : ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో సుదిమల్ల గ్రామపంచాయతీ మరియు బొజ్జయుగూడెం గ్రామ పంచాయతీ లలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. . కరోనా వస్తే ప్రజలు భయపడవద్దని అన్నారు. కరోనా బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారికి పండ్లు,కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల ఎంపిపి చీమల నాగరత్నమ్మ బొజ్జాయిగూడెం సర్పంచ్ చీమల వెంకటేశ్వర్లు, మరియు సుదిమల్ల సర్పంచ్ కల్తీ పద్మ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: