👉మన్యం టీవీ, భద్రాచలం:
భద్రద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఎన్ ఆర్ ఐ ఫౌండేషన్ తాళ్లూరి పంచక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆలూమిని(పూర్వ విద్యార్థుల సంఘం)ఏన్కూరు సంఘం ఆధ్వర్యంలో కూనవరం రోడ్డు పి హెచ్ ఎం వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ని ప్రారంభించిన విప్ రేగా కాంతారావు .ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ భద్రాచలం ఇంచార్జి తెల్లం వెంకట్రావు ,ఎన్ ఆర్ ఐ ఫౌండేషన్ సభ్యులు తదితరులుపాల్గోన్నారు.
Post A Comment: