మన్యం టీవీ, అశ్వాపురం:ది. ఈరోజు అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఎక్స్ ఎం పి పి కొల్లు మల్లారెడ్డి , కుమారుడు జగదీశ్వర్ రెడ్డి దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మరియు జిల్లా డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ గజ్జెల లక్ష్మారెడ్డి, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, ఉప సర్పంచ్ సుధీర్, నాయకులు జాలే రామకృష్ణ రెడ్డి, ఈదర సత్యనారాయణ, కందాల వెంకటరెడ్డి, ఓరుగంటి రమేష్, సూదిరెడ్డి గోపాలక్రిష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: