మన్యం టీవీ మణుగూరు:
రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కొరకు అప్లై చేసుకున్నటు వంటి *కానిస్టేబుల్,ఎస్ ఐ,గ్రూప్స్* అభ్యర్థులు స్టడీ మెటీరియల్ కోసం 26.06.2021 శనివారం ఉదయం 9.30 గంటలోపు మణుగూరు లోని క్యాంపు కార్యాలయం నందు హాజరుకావాలని క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు.
Post A Comment: