మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం మిట్ట గూడెం లో కరోనా తో మృతి చెందిన కర్రీ శ్రీను , సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులను, జగ్గారంలో మాదినేని రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం, జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, మండల అధ్యక్షులు కోడి అమరేందర్, గజ్జల లక్ష్మారెడ్డి,ముత్తినేని వాసు, సుధిరెడ్డి గోపిరెడ్డి, ప్రజా ప్రతినిదులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: