CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

###కరోనా కష్ట కాలంలో........తమ గుటోళ్లకు సహాయం చేసినా గిరిజనులు........###

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మల్లారం(ఉల్వనూరు) పంచాయతీ పరిధిలోని ఒక్క గిరిజన గుంపులో 30కుటుంబాలకు పైగా పిల్లలకు, ప్రక్కన ఉన్నా నర్సింహసాగర్ గ్రామానికి చెందిన పెద్ద మనుషులు, యూత్ తలకో కొంత డబ్బును సేకరించి, ఆ డబ్బుతో ఈ గిరిజన కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలకు బట్టలు కొని ఇవ్వడం జరిగింది.ఇలాంటి పేద కుటుంబాలను ఎవ్వరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వజ్జా.వెంకటేశ్వర్లు(ఎక్స.సర్పంచ్ ),వజ్జా.బాబు,కాలం.యర్రయ్య, పూనెం.నాగరాజు, కోరం.రాంబాబు, వజ్జా.రాంబాబు,ముత్తయ్య, రమేష్, కొర్సా.మల్లేష్, వజ్జా.వాసు దేవా రాజు, రామస్వామి తదిరులు.

Share it:

TELANGANA

Post A Comment: