మన్యం టీవీ మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట మండలంలోని పలుగ్రామాలలో మంగపేట, గంపోనిగూడెం,బోరునర్సాపురం గ్రామాలలో 6 కరోనా పాజిటివ్ వచ్చిన నిరుపేదకుటుంబాలకు నిత్యవసరసరుకులు దాతలసహకారం తో ఇవ్వడం జరిగింది ఈ కారిక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య గారు,కళ్లెబోయిన సురేష్ గారు,ముప్పా మోహన్ రెడ్డి గారు,మన్యం సాయికుమార్, మునిగాల రాకేష్,ఆత్మకూరి సతీష్,సయ్యద్ బాబా,పుల్లంశెట్టి అజయ్,మహమ్మద్ ఇంతియాజ్ మరియు ఆశా వర్కర్లు మిగతా సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: