CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పులుసు బొంత ప్రాజెక్టు ప్రదాన కాలువలను రైతులకు అనుకునంగా సర్వే చెయండి.

Share it:

 


జాయింట్ కలెక్టరు వెంకటేశ్వర్లు 

మన్యం టీవీ కరకగూడెం:రైతులకు రెండు పంటలతో సస్యశ్యామలంగా తీర్చి దిద్దే పులుసుబొంత ప్రాజెక్టు ప్రదాన కాలువల రైతుల అభిప్రాయం మేరకు కాలువల సర్వే చెయ్యాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం మండలరిదిలోని కరకగూడెం,సమత్ బట్టుపల్లి గ్రామపంచాయతి రైతులతో గ్రామసభ ఏర్పటు చేసారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పులుసు బొంత ప్రాజెక్టు  ప్రదాన కాలువ సర్వే రైతులు చూపించిన విదంగా సర్వే నిర్వహించి రైతులకు రెండు పంటలు ఉండే విదంగా చుడలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ శ్రీను తహశీల్దారు. శివయ్య ఎంపిఓ సునిల్ శర్మ ఎంపీపీ రేగా కాళికా సమత్ బట్టుపల్లి సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి కరకగూడెం సర్పంచ్ ఊకె.రామనాథం.ఉపసర్పంచ్ రావుల రవి ఎంపిటీసి ఎలిపెద్ది సైలజ బూర్గంపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు.అత్మ కమిటి డైరెక్టర్ వట్టం వెంకటేశ్వర్లు రైతులు, వార్డ్ నెంబర్లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: