👉మణుగూరు ఏ ఎస్పీ శబరీష్
మన్యం టీవీ, పినపాక:
అనధికారికంగా విత్తనాలను ఇంట్లో నిల్వ చేసిన దుగినేపెళ్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇంట్లో వ్యవసాయ అధికారులు, ఏడుల్లా బయ్యారం పోలీసులు సంయుక్త దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో పినపాక వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తో కలిసి, బయ్యారం పోలీసుల పాల్గోన్నారు. సదరు లక్ష్మీనారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మణుగూరు ఏ ఎస్పీ శబరీష్ తెలిపారు. ఈ సమావేశంలోఏడుల్లా బయ్యరం సీఐ దోమల రమేష్ ,తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: