మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామపంచాయతీ, మల్లాయిగూడెం గ్రామం లో కరోనా సోకిన కుటుంబాలకు మానవతా సంస్థ ద్వారా వడ్లమూడి వెంకట రామరాజు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు కూరగాయలు, పండ్లు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరోనా బాధిత కుటుంబాలు సంస్థ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Post A Comment: