CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీపీ

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: ఏడవ విడత హరితహారం లో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ కొరకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ పాల్గొనడం జరిగింది. ఏడూళ్ళ బయ్యారం ప్రధాన రహదారికి ఇరువైపులా గల ప్రదేశంలో మొక్కలను నాటడం జరిగింది. అదేవిధంగా పినపాక పంచాయతీలో పినపాక మండల ప్రత్యేక అధికారి రాంప్రసాద్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఏడూళ్ల బయ్యారం సర్పంచ్ రజిని, పంచాయతీ సెక్రటరీ హరీష్, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: